సివిల్స్ ప్రిలిమ్స్ పరిక్షలు-2021 వాయిదా పడ్డాయి. జూన్ 27న జరగాల్సిన పరిక్షలు అక్టోబర్ 10న నిర్వహిస్తామని యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలియ జేసింది. కోవిడ్ రెండో దశ దేశాన్ని...
అక్కినేని అఖిల్ - స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర - సురేంద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం....
ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది తెలంగాణా హైకోర్టు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ కన్ఫర్మేషన్ లేకపోయినా అంబులెన్సులు అపోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కే ఏ పాల్ వేసిన పిటిషన్...
వాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. వాక్సిన్ తయారీ, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ రైతు...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక...
కోవిషీల్ద్ టికా రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచుతూ జాతీయ టికా సాంకేతిక సలహా మండలి నిర్ణయం తీసుకుంది. కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న తరువాత 6 నుంచి 8 వారాల మధ్యలో...
కరోనా సమయంలో కష్టం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం...
ఇజ్రాయెల్-పాలస్తీనా దాడులకు త్వరలోనే పరిషారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు బిడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. తమ భూభాగంపై వేలాది రాకెట్లు...