Thursday, August 6, 2026

బన్నీ భావోద్వేగం

‘బన్నీ’ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. కోవిడ్ బారిన పడి 15 రోజుల క్వారంటైన్ తరువాత ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ తన పిల్లలను గాఢంగా హత్తుకున్నారు. ఈ వీడియోను అయన సామాజిక...

తారక్ తో మాట్లాడిన చిరు

కోవిడ్ బారిన పడ్డ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో పరామర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. తారక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ...

శ్రీలంక టూర్ కు శ్రేయాస్ దూరం

భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. 2021 మార్చి నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు...

20న ఏపి అసెంబ్లీ సమావేశం?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి...

శ్రీవారి భక్తులకు ఊరట

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు టిటిడి వెసులుబాటు కల్పించింది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు రిజర్వ్ చేసుకుని కోవిడ్ వల్ల రాలేని వారు సంవత్సరంలోపు ఎప్పుడైనా దర్శించుకోవచ్చని...

కోవిడ్ చికిత్సకు కంటోన్మెంట్ ఆస్పత్రి: కిషన్ రెడ్డి

బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ చికిత్స కోసం వినియోగిస్తామని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శితో మాట్లాడి...

లాక్ డౌన్ ప్రారంభం

తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు (మే 12) ఉదయం 10 గంటలకు మొదలైన లాక్ డౌన్ 10 రోజులపాటు అమల్లో వుంటుంది. ప్రతి రోజు ఉదయం 6...

ఆఫ్ఘన్ మృతులు 225 మంది

రంజాన్ మాసం మొదలైన ఏప్రిల్ 13 నుంచి ఇప్పటివరకూ తాలిబాన్ల దాడిలో 225 మంది మరణించారని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 ఆత్మాహుతి దాడులతో పాటు పెద్ద సంఖ్యలో బాంబు...

మోడీ బ్రిటన్ పర్యటన రద్దు

జూన్ రెండో వారంలో బ్రిటన్ లో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూన్ 11 నుంచి...

ఆక్సిజన్ సరఫరా జాప్యం : 26 మంది మృతి

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొంతసేపు ఆక్సిజన్ నిలిచిపోయిన నేపథ్యంలో 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. గోవాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పనాజీలోనూ ఓ...

Most Read