Tuesday, August 4, 2026

రుయా ఘటన కలచివేసింది : జగన్

ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు...

లాక్ డౌన్ విజయవంతం : కేజ్రివాల్

లాక్ డౌన్ తో ఢిల్లీ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. ప్రజల సహకారంతో లాక్ డౌన్ విజయవంతమైందని, కోవిడ్ క్రమంగా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. గత కొద్ది...

ఇండియాకు ట్విట్టర్ భారీ సాయం

కోవిడ్ రెండో దశ తో అల్లాడుతున్న ఇండియాకు విదేశాల నుంచి నైతిక మద్దతుతో పాటు ఆర్ధిక సాయం కూడా అందుతోంది.  ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్  ఫాం ట్విట్టర్ భారత్ కు 110...

ఇకపై అలా చేయను : అభిరామ్

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రంగం సిద్ధమైంది. సురేష్‌ బాబు రెండో కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా...

నోటిసులు ఇస్తాం ; హైకోర్టు ఆగ్రహం

ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు అంబులెన్సులు అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ నోటిసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్సులు...

మహేష్‌ మూవీలో అక్కినేని హీరో.?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఇటీవల ఎనౌన్స్ చేశారు. మే 31న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అతడు,...

రుయా ఘటనపై కఠిన చర్యలు : సిఎం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి... వెంటనే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై...

విశ్వాసం కోల్పోయిన ఓలి!

నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ విశ్వాస పరీక్షలో ఓడిహాయారు. పార్లమెంటులో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మొత్తం 275 మంది సభ్యులున్న పార్లమెంటులో...

యురేకా! దొరికింది రెండో డోస్!

"కర్మంబున ద్వితీయ యగు" చిన్నయసూరి బాలవ్యాకరణంలో ఒక సూత్రమిది.  ఇది తెలుగు వ్యాకరణ పాఠం కాదు కాబట్టి సూత్ర విశ్లేషణ అనవసరం. అయినా ఇంగ్లీషు ప్రథమలోకి వచ్చి, ఖర్మ కొద్దీ ఉండక తప్పని పరిస్థితుల్లో...

లాక్ డౌన్ పై కేబినేట్ భేటి

తెలంగాణా మంత్రివర్గం  మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. రెండో దశ కోవిడ్ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా...

Most Read