ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిద్యం వహిస్తున్న పేసర్ చేతన్ సకారియా తండ్రి కంజిభాయి కోవిడ్ బారిన పడి మరణించారు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కు చెందిన చేతన్ తన...
ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసియూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఐ-డ్రీమ్స్ మీడియాలో సినిమా ఇంటర్వ్యూ ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు....
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సిఎం అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం...
బాహుబలి తరువాత అందరి దృష్టి పాన్ ఇండియా సినిమాల వైపే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా ఏ వుడ్ అయినా పాన్ ఇండియా వైపే చూస్తుంది. ఇప్పుడు నార్త్ లో...
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు విచారణ రెండోరోజు కొనసాగుతోంది. రామగుండం కమిషనరేట్ లో మధును పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణకు అయన సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. గత 10 రోజులుగా...
వైయస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండల, మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 1లో జరిగిన బ్లాస్టింగ్ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు...
గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే...
కరోనా నిబంధనలను, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై...
బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజు, ఇమేజు అమాంతం పెరిగింది. దేశవిదేశాల్లో ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బడా దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా...
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టబోతున్నారు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో బిశ్వ శర్మ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బనంద్ సోనోవాల్ ప్రతిపాదించగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రంజీత్ కుమార్,...