Tuesday, August 4, 2026

భారతియార్ కు గాంధీజీ ప్రశంస!

గాంధీజీ తమిళనాడుకి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య భారతియార్ ఆయనను మొదటిసారిగా కలుసుకున్న సంఘటన ఓ గొప్ప విషయమైంది. ఆయన భారతియార్ అన్న విషయం గాంధీజీకి తెలీని రోజులవి. భారతియార్ తనను ఓ కవిగా గాంధీజీకి పరిచయం...

సంపూ ‘క్యాలీ ఫ్లవర్’ ఫస్ట్ లుక్

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన‌ కొబ్బరిమట్ట చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్‌ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి...

వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం

వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు....

కరోనా బారిన పడ్డ జూనియర్

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. దీనికి సామాన్యుడు అయినా ఒకటే.. అసామాన్యుడు అయినా ఓకే. అందర్నీ సమానంగా చూస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజమౌళి, బండ్ల గణేష్, పూజా...

ఫలితాలపై పోస్టుమార్టం: సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్న్లికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి వుందని నాయకులకు హితవు పలికారు. ఢిల్లీ లో కాంగ్రెస్ వర్కింగ్...

లాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదే : కిషన్ రెడ్డి

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో...

అస్సాం సిఎంగా హిమంత ప్రమాణం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గువహటి రాజ్ భవన్ లో గవర్నర్ జగదీష్ ముఖి బిశ్వతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి...

ఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే  పోలీసులు...

బెంగాల్ మంత్రివర్గం ప్రమాణం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గం నేడు ప్రమాణం స్వీకరించింది. 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో 42 మంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. అనారోగ్యంతో ఎన్నికల్లో పోటి...

వాక్సిన్ పంపిణి కూపన్లు

రాష్ట్రంలో కరోనా వాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వాక్సినేషన్ సెంటర్లు కరోనా వ్యాప్తికి నిలయంగా మారడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నేడు, రేపు...

Most Read