Tuesday, August 4, 2026

నాగ్ తో రొమాన్స్ కి సోనాక్షి రెడీ?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించనున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు గత కొంత...

కరోనాతో టిఎన్ఆర్ మృతి

ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనాతో మృత్యువాత పడ్డారు. కాచిగూడ లోని ప్రైవేటు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లో విభాగంలో చికిత్స పొందుతున్న టిఎన్నార్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అయన అసలు...

ప్రసాదరావు కన్నుమూత

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ చివరి డిజిపిగా పనిచేసిన  ఐపిఎస్ అధికారి బి. ప్రసాదరావు అమెరికాలో కన్నుమూశారు.  అయన అమెరికాలో కుమారుడు వికాస్ వద్ద ఉంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తనకు ఛాతిలో నొప్పిగా...

అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం

వాణిజ్య ప్రకటనల్లో భాష ఇనుప గుగ్గిళ్లకంటే కఠినం. బియ్యంలో రాళ్లలా ఎక్కడో ఒకటి వస్తేనే పంటి కింద రాయి అని గుండెలు బాదుకుంటున్నాం. అలాంటిది రాళ్ల మధ్య బియ్యమయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని...

వైద్య సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలి: కెసియార్

కోవిడ్ పోరులో అలుపెరగక పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పై పనిఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కెసియార్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర...

కరోనాతో ఎంపి రఘునాధ మహాపాత్ర మృతి

ఒడిషాకు చెందిన సుప్రసిద్ధ వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాధ మహాపాత్ర కరోనాతో మృతి చెందారు. అయన వయసు 78 సంవత్సరాలు. కోవిడ్ బారిన పడి ఒడిషాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మహాపాత్ర...

‘లైగర్’ టీజర్ వాయిదా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే...

త్రిశూలం పట్టిన పల్లవి

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నాని, ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మ‌రియు...

ఆక్సిజన్‌ ఉత్పత్తికి రూ.310 కోట్లు

ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు...

అఖిలపక్షం పెట్టండి: ఖర్గే

దేశంలో కోవిడ్ తీవ్రతపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం పెట్టాలని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడికి ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటరీ...

Most Read