కరోనా వైరస్ ని అరికట్టేందుకు డిఆర్డిఓ రూపొందించిన 2డి ఔషధం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వైద్య...
ఇండోనేషియాలోని జావాలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సెంట్రల్ జావాలోని ఓ రిజర్వాయర్ లో టూరిస్టులు షికారుకు బయల్దేరారు. పడవ కొంత దూరం వెళ్ళగానే సెల్ఫి తీసుకునేదుకు అందరూ ఒకేవైపుకు వెళ్ళినప్పుడు...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వెంటనే రమేష్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా కోర్ట్ నుంచి వచ్చిన వైద్య నివేదికను హైకోర్ట్ పరిశీలించింది. రఘురామను...
ప్రధాని మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు అంటించిన వారి అరెస్టులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో...
భారత మహిళా క్రికెట్ జట్టు కూడా వరుస సిరీస్ లతో బిజీ బిజీగా గడపబోతోంది. సెప్టెంబర్ లో భారత మహిళా జట్టు తమ దేశంలో పర్యటించే అవకాశం వుందని ఆస్ట్రేలియా మహిళా జట్టు...
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు జిజిహేచ్ నుంచి జిల్లా జైలుకు తరలించారు. నేటి ఉదయం నుంచి రఘురామకు 18 రకాల వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను జిల్లా మేజిస్ట్రేట్ కు...
గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. చైనా నుంచి శంషాబాద్ కు ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
అది కోసలపురం. ఆ దేశ రాజు కేశవవర్మ. రాజుగారి సభలో మాట్లాడేవారి సంఖ్య అధికం. ఎప్పుడూ మాటలతోనే కాలం వెల్లబుచ్చేవారు. వారి మాటలు ఆనోటా ఈనోటా వింటూ ప్రజలు కూడా ఏ పనీ...
రష్యా నుంచి స్పుత్నిక్-వి రెండో బ్యాచ్ కోవిడ్ వాక్సిన్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. లక్షా 60 వేల డోసులు డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత...