Sunday, August 30, 2026

జహీరాబాద్ లో మైనారిటీలు, దళితుల ఓట్లే కీలకం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని జహిరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేశాయి. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కర్, బీఆర్ఎస్...

పారితోషికం విషయంలో నయన్ తరువాత త్రిషనే!

దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక నయనతార. చాలా ఏళ్లుగా ఈ రికార్డు నయనతార పేరుపైనే ఉంది. పారితోషికం విషయంలో ఇంతవరకూ మిగతా హీరోయిన్స్ ఎవరూ ఆమె దగ్గరలోకి కూడా రాలేదు. హీరోల...

సావిత్రికి మరణం లేదు: చిరంజీవి 

మహానటి సావిత్రి .. తెలుగు సినిమా గురించి తెలిసినవారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. ఈ జనరేషన్ వాళ్లంతా కొత్త సినిమాలను ఫాలో అవుతుంటారేమో గానీ, చాలామంది పాత సినిమాలను చూడటానికి ఎక్కువగా...

పెన్షన్లు ఆపింది చంద్రబాబే: జగన్ ధ్వజం

ప్రతిపక్షాలు విడివిడిగా పోటీకి రాలేకపోతున్నారని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ కూడా లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం గుంపులుగా,...

మోడీగారూ! తెలుగు కూడా నేర్చుకోండి!

గౌరవనీయ భారత ప్రధానమంత్రి మోడీ గారికి- నమస్సులు. ఏడు పదులు దాటిన వయసులో మీకు ఏ మాత్రం సంబంధంలేని దక్షిణ భారత తమిళం నేర్చుకుని...ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తానని చెప్పినందుకు మీకు మనసారా అభినందనలు. మా తెలుగువారి ఠీవి...

ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ఈసీ వేటు

రాష్ట్రంలో ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక రేంజ్ ఐజి తో సహా ఆరుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌… 9 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌...

మహబూబాబాద్ లో ఎవరు గెలిచినా రికార్డే

మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ST రిజర్వుడ్ స్థానమైన ఇక్కడి నుంచి బిజెపి నుంచి మాజీ ఎంపి ఆజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం...

పెన్షన్ల పంపిణీలో రాజకీయ కుట్ర: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీ విషయంలో తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రజలు ఈ కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో...

200 కోట్లు కొల్లగొట్టిన మలయాళ బ్లాక్ బస్టర్ .. తెలుగులోనూ అదే టైటిల్! 

ఏ ఇండస్ట్రీలోనైనా ప్రతివారం కొత్త సినిమాలు బరిలోకి దిగుతూనే ఉంటాయి. కంటెంట్ ఉన్నాయి నిలబడతాయి .. లేనివి థియేయటర్లను త్వరగా వదిలేసి వెళ్లిపోతాయి. ఇక ఈ రోజుల్లో ప్రేక్షకుడిని కాసేపు కదలకుండా కూర్చోబెట్టడం...

Most Read