విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్...
రైతులకు ధాన్యం బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేని పక్షంలో తమ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వం...
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఈ నెల 25న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనలో...
మయన్మార్ లో జుంట పాలకుల ఆగడాలు పెరిగిపోయాయి. కరోన బాధితులకు వైద్యం అందకుండా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ వ్యతిరేకుల్ని ఇబ్బందులకు గురి చేసిన మిలిటరీ పాలకులు తాజాగా సామాన్య ప్రజల్ని...
కోవిడ్ బారిన పడ్డ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుని తిరిగి జట్టుతో చేరాడు. ఇంగ్లాండ్ నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్న పంత్ కు నిన్న కోవిడ్ తో పాటు...
Jeff Bezos Space Trip :
Every situation is “ZERO GRAVITY” for Indians
సైన్సు ఆగిపోయిన చోట వేదాంతం ప్రారంభమవుతుంది. వైస్ వర్సా వేదాంతం ఆగిపోయిన చోట సైన్సు ప్రారంభమవుతుంది. ఆమధ్య మీది...
వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అమలు చేస్తోంది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో...