వంశధార ప్రాజెక్టుపై నేరడి బ్యారేజిని 2024 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనికుమార్ ప్రకటించారు. ఓడిషా ప్రభుత్వంతో అతి త్వరలో మరోసారి చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఈ ఏడాది...
ఆగస్టు రెండు లేదా మూడో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖ...
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా, నిర్మాతగా డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. సమాజంలో ప్రస్తుతం వైద్యులు ఎదుర్కొంటున్ననిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి శివ...
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెల టంచనుగా...
నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి మూడు నెలల ముందే మొదలు కావడం, కొంతమంది వ్యాఖ్యలతో వివాదస్పదమవ్వడం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం పోటీ...
డెల్టా రకం కరోనా వైరస్ ప్రస్తుతం 96 దేశాల్లో కనిపిస్తోందని, మరి కొద్ది నెలల్లో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్కు సంక్రమణ వేగం...
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అయన...
సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం...
తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది, కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే...