Saturday, August 29, 2026

రవితేజ‌ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

Ravi Teja New Movie Shooting Started In The Surrounding Of Hyderabad : ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ 68వ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం...

వ్యక్తిగత దూషణ తగదు : రోజా

తెలుగు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని,  దివంగత నేత వైఎస్సార్, జగన్ లపై పరుష పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత...

జానీ మాస్టర్ హీరోగా ‘దక్షిణ’

వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం సంతోషంగా స్టెప్పులేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు... జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయిKhaidi....

ఒలింపిక్స్ లో సానియాకు జతగా అంకిత

టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా-అంకిత రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు. నిన్న ఈ ఎంట్రీలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ...

ఒలింపిక్స్ కు స్విమ్మర్ మానా పటేల్

ఇండియానుంచి ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి మహిళా స్విమ్మర్​గా మనా పటేల్ చరిత్ర సృష్టించారు. యూనివర్సాలిటీ కోటా కింద ఆమె ఎంపికయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఈ విషయాన్ని ద్ర్హువీకరించింది....

పేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ...

సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూస్తే మన దగ్గరా మూడో దశ(థర్డ్‌ వేవ్‌) ఉండే అవకాశం ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబరులో...

ఆడీకి ఆటో లేఖ

Hyderabad Audi Car Accident :  ఆడీకి ఆటో ఇచ్చిన డైయింగ్ డిక్లరేషన్ ఇది. సాక్ష్యం సీ సీ టీ వి కెమెరాల రికార్డింగ్. గౌరవనీయ నాలుగు రింగుల లోగో ఆడి గారికి, రాత్రంతా తప్ప...

హైద‌రాబాద్‌లో ‘శ్యామ్‌సింగ‌రాయ్’ ఫైన‌ల్ షెడ్యూల్‌

నేచుర‌ల్‌స్టార్ నాని, సాయి పల్లవి జంటగా `శ్యామ్‌సింగ‌రాయ్` రూపొందుతోన్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ కు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ సరికొత్త కథతో తెలుగు...

జోక్యం చేసుకోండి: జగన్ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకుంటోందని, అనుమతులు లేకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  ఈవిషయంలో తక్షణం కేంద్రం జోక్యం తీసుకోవాలని...

Most Read