న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఛాంపియన్ హోదాను సగర్వంగా సంపాదించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ లో ఇండియాపై ఘన విజయం సాధించి ఐసిసి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్స్ టైటిల్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్ లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు...
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా నియమితులైన తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కరణం మల్లేశ్వరి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి...
వ్యాక్సినేషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్ళ లోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ రోజు...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ ఒక్కడే 41 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ...
Jagan Review on IT Policy :
మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వై వీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్న ప్రస్తుత పాలక మండలి పదవీకాలం...
‘మా’ అధ్యక్ష బరిలో తానూ ఉన్నానంటూ ముందుకొచ్చారు నటి హేమ. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. యువహీరో మంచు విష్ణు.. సీనియర్ నటీమణి జీవిత రాజశేఖర్ పోటీబరిలో నిలవగా.. ఇప్పుడు నాలుగో...
ప్రమాదకర పరిస్థితుల్లో ‘దిశ’ యాప్ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళా భద్రతపై...