తెలంగాణా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖను పెంచుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 24 మంది ఉన్న జడ్జిల సంఖ్యను 42కు పెంచారు. వీరిలో...
తెలంగాణా ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నామని, తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చేలా తమ పార్టీ ఉంటుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. దీనికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్ లైన్. పూరి,...
ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసియార్ కు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని,...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాను...
వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మ్యాచ్ ఫలితంపై విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. విజేత ఎవరు, పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో...
బెలుచిస్థాన్ అపారమైన సహజవనరులకు ప్రసిద్ది. భూ విస్తీర్ణంలో పాకిస్తాన్లో పెద్ద రాష్ట్రం, ఖనిజ సంపదల్లో బెలోచిస్తాన్ ఆ దేశానికి బంగారు గని లాంటిది. అయితే సంపద పంపిణీలో ఈ రోజు వరకు ఫెడరల్...
జనవరి నాటికి రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని...
ప్రస్తుతం కొవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం యావత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా బారిన పడిన వారు ఆస్పత్రుల్లో...
నిమ్మ, బత్తాయి (చీని) అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్...