టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. గ్లామర్ తో పాటు కాస్త టాలెంట్ ఉంటే చాలు,ప్రేక్షకులు ఆదరించేస్తున్నారు. వరుస ఆఫర్లతో ఆ భామలు తెలుగు తెరను ఏలేస్తున్నారు. కృతి శెట్టి .....
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని, సిఎం జగన్ అలాంటివి ఏమాత్రం ప్రోత్సాహించరని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇలాంటి వాటి మీద...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది ఎండాకాలంలో అమెరికా...
సందీప్ కిషన్ హీరోగా 'మైఖేల్' సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం సందీప్ 20 కేజీల వరకూ బరువు తగ్గడం విశేషం. ఈ సినిమాలో ఆయన చేసిన ఫైట్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి....
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడిని నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన...
పార్టీ నుంచి వెళ్ళిపోడానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునే క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఫోన్ రికార్డుకు,...
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్...
వచ్చే వేసవిలో పెరగనున్న గరిష్ట డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీకి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని...
తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఓ పోలీసు అధికారి స్వయంగా తనకు చెప్పారని, కానీ మొదట్లో తాను నమ్మలేదని... కానీ కొన్నాళ్ళ తరువాత తన ఫోన్ కు వచ్చిన ఓ మెసేజ్ ద్వారా...
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజా' చిత్రాలు రూపొందడం ఈ రెండు చిత్రాలు మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందని...