Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

21 రోజుల్లో రైతుల అకౌంట్‌లో సొమ్ము: కన్నబాబు

రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌...

పాస్ పోర్ట్ సేవలు పునఃప్రారంభం

విజయవాడలో పాస్ పోర్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి  సేవలను అధికారులు ప్రారంభించారు. అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3...

ఒకరోజు ముందే ఆనందయ్య మందు పంపిణీ  

ఆనందయ్య మందు పంపిణీ మరోసారి వివాదాస్పదమైంది.  వాస్తవానికి మందు పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ తో బాధపతుడున్న కొంటామని రోగుల బంధువులు ఈ రోజు ఉదయం నుంచే...

‘పది’ పరీక్షలు జరుపుతాం: సురేష్

కోవిడ్ అదుపులోకి రాగానే 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలు నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని చెప్పారు. రాజమండ్రిలో పర్యటించిన...

సోమిరెడ్డి పై కాకాణి ఫైర్

ఆనందయ్య మందు విషయంలో తనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసిపి నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మందు పంపిణి విషయంలో పార్టీకి కానీ, ప్రభుత్వానికి...

బాబూ! వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? : కన్నబాబు

రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో కేంద్రం ఇచ్చిన...

అమూల్ తో అక్కచెల్లెమ్మలకు లబ్ధి: జగన్

పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశానని, వారికి ఇచ్చిన హామీ మేరకే అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ పనికి...

తాడిపత్రి కోవిడ్ ఆస్పత్రి పారంభం

రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి లో నిర్మించిన 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రిని ముఖ్యమంత్రి వర్చువల్...

జూన్ 15న వాహన మిత్ర: మంత్రి పేర్నినాని

వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది జూన్ 15న సీఎం జగన్‌ ప్రారంభిస్తారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చెప్పిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జూలైలో వాహనమిత్ర...

వ్యాక్సిన్ పై తోటి సిఎం లకు జగన్ లేఖ

వ్యాక్సిన్ విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని,...

Most Read