Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అత్యంత సంతృప్తి నిచ్చింది : సిఎం జగన్

ఇప్పటివరకు తాము చేపట్టిన పథకాలు, కార్యక్రమాల్లో ఇళ్ళ నిర్మాణం అత్యధిక సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 31 లక్షల పేద కుటుంబాలకు...

సిద్ధంగా ఉన్నాం : బొత్స

ఏ క్షణమైనా విశాఖ కార్యనిర్వాహక రాజధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి...

టాప్-3లో ఆంధ్ర ప్రదేశ్

స్థిర ఆర్ధికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించింది. ­2020-21  సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు నీతి ఆయోగ్ విడుదల చేసింది. అనేక అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని ప్రశంసించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో...

నేటి నుంచి వైయస్‌ఆర్‌ జగనన్న గృహనిర్మాణం

రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో గృహ నిర్మాణాలకు నేడు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 ఇళ్ళ...

త్వరలో రాజధాని తరలింపు : విజయసాయి

విశాఖపట్నం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌‌కు పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సి.ఆర్.డి.ఏకు సంబంధించిన కేసులకు, రాజధాని...

సమయానికి సర్వే పూర్తి కావాలి:  జగన్

భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  కోవిడ్‌తో  కాస్త మంద గమనంలో ఉన్నసర్వే ను పరుగులు పెట్టించాలని, లక్ష్యాలను అనుకున్న సమయంలోగా...

2022 ఖరీఫ్ కు పోలవరం : అనిల్

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్  స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం...

సోమవారం నుంచి మందు పంపిణి

ఆనందయ్య మందు తయారీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం నుంచి పంపిణీ చేస్తారు. మందు పంపిణీ కోసం నెల్లూరుకు చెందినా శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఓ ప్రత్యేక వెబ్ సైట్...

రాష్ట్రంలో కోటి మందికి వ్యాక్సిన్

ఒక వైపు కోవిడ్‌​ రెండో దశ సంక్షోభం... మరోవైపు వ్యాక్సిన్ల కొరత .... ఈ రెంటినీ ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ లో సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ కోటి మందికి...

ఏపికి ‘మేఘా’ ఆక్సిజన్ ట్యాంకర్లు

సింగపూర్ నుంచి 3 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు యుద్ధ ప్రాతిపదికన తెప్పించి ఏపి ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.  రక్షణ శాఖ ప్రత్యేక విమానం లో పశ్చిమ బెంగాల్ లోని...

Most Read