Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వేమగిరి నర్సరీ పరిశోధన శాల అభివృద్ధి చేయండి: భరత్ వినతి 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం వేమగిరిలో నర్సరీ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లోరీ కల్చరల్ ప్రాంతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ...

రేపటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు.  దీనిలో భాగంగా  కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో  జరిగే పలు కార్యక్రమాల్లో అయన...

రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు: సిఎం జగన్

Tabs- Digital Education: ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల విషయంలో దేశాల మధ్య ఉన్నట్టే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు ఉన్నాయని.... మన రాష్ట్రంలో కూడా వివిధ...

బైజూస్ తో 1456 కోట్లు వృథా: డిఎల్ ఆరోపణ

వచ్చే ఎనికల్లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నట్లు మాజీమంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తాను గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని వెల్లడించారు.  ఈ రాష్ట్రాన్ని...

జగన్‌కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

#HBDJagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, పలువురు కేంద్రమంత్రులు కూడా...

నేడు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ ప్రారంభం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం వారికి టాబ్ లు పంపిణీ చేసి దాని ద్వారా బైజూస్ కంటెంట్ ను వారికి అందుబాటులోకి తీసుకు రావాలని సంకల్పించిన...

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. శాంతి, సహనం క్రిస్మస్ మానవాళికి అందించిన గొప్ప సందేశమని సిఎం...

ఆ దౌర్భాగ్యం ఉంటే పాలిటిక్స్ వదిలేస్తా: అంబటి

తన నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున మొత్తం 84 లక్షల రూపాయల పరిహారం అందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ...

గొడవలతోనే గెలవాలనే వ్యూహం ఫలించదు:  విజయసాయి

కుప్పం, ఇటీవలి మాచర్లలో జరిగిన సంఘటనలతోనే ఎన్నికల్లో  గెలవాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించాడని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేయించి తద్వారా రాజకీయ...

నాటా సభలకు సిఎంకు ఆహ్వానం

వచ్చే ఏడాది జరిగే తెలుగు మహాసభలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని నాటా కార్యవర్గ సభ్యులు ఆహ్యానించారు. 2023 జూన్‌ 30 – జులై 02 వరకు డాలస్‌లోని...

Most Read