Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

స్వచ్ఛ సర్వేక్షన్ లో ఏపీకి 11 అవార్డులు

స్వచ్చ అమృత్‌ మహోత్సవ్‌ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో  ఆంధ్రప్రదేశ్‌ 11 అవార్డులు గెల్చుకుంది. అవార్డులు గెల్చుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు,...

రాష్ట్ర ప్రగతిపై విపక్షాల అసత్య ప్రచారం : బుగ్గన

మూడేళ్ల కాలంలోనే రాష్ట్రం ప్రగతి పథంలో  దూసుకు వెళుతోందని, కానీ ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...

అప్పుడే అది నిజమైన ‘జోడో’ యాత్ర: విజయసాయి

ప్రజలంతా మీ కుటుంబసభ్యులేనని భావించినప్పుడే అది ‘భారత్‌ జోడో’ యాత్ర అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి సూచించారు. రాహుల్ దేశవ్యాప్తంగా భారత్...

తిరుమలలో భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొన్నటివరకు శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో కొండపైకి పరిమితి సంఖ్యలోనే వాహనాలను అనుమతించారు. బ్రహోత్సవాలు ముగియడంతో  ప్రైవేట్ వాహనాల రాకపై...

అభిషేకం టిక్కెట్ల పెంపు లేదు : కాణిపాకం ఆలయ ఛైర్మన్

కాణిపాకం ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం వల్లే అభిషేకం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు ఓ అభిప్రాయ సేకరణ పత్రం విడుదలయ్యిందని, ఈ ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని ధర్మకర్తల మండలి  ఛైర్మన్ మోహన్...

ఏపీలో ఆ పార్టీకి స్థానం లేదు: గోరంట్ల

ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు, సందేహాలు  ఉంటాయని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్...

మాకు మరో ప్రతిపక్ష పార్టీ… అంతే: బొత్స

ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాము కాకుండా మరో ఎనిమిది పార్టీలు ఉన్నాయని, ఇది కూడా మరో పార్టీ అవుతుందన్నారు....

ఆలోచించాల్సిన పనిలేదు : బిఆర్ఎస్ పై సజ్జల

ప్రజల సమస్యలే అజెండాగా నడుస్తున్నంత కాలం ఏ కొత్త పార్టీలు వచ్చినా తాము భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్...

రాష్ట్రం మరో నైజీరియా : యనమల వ్యాఖ్య

వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో నైజీరియాలా మారుతుందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు.  మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని......

అధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం టిక్కెట్ ధరను పెంచడంపై  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ధర్మాదాయ శాఖ...

Most Read