Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మీడియాకు కులం ముద్ర: బాబు ఆవేదన

Chaitanya Ratham-E-paper: ఇటీవలి కాలంలో మీడియాకు కూడా కులం ముద్ర వేసి వేధిస్తున్నారని, మరి కొంతమందిని బెదిరించి లోబరచుకునే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం...

సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ: ఆళ్ళ నాని

After Sankranthi: నైట్ కర్ఫ్యూను సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ళ నాని వెల్లడించారు. సంక్రాంతి...

సిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని అయన న్నివాసంలో కలుసుకున్నారు.  శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన...

కోవిడ్ మందుల్లో మార్పులు చేయాలి: సిఎం

CM Review on Covid: కోవిడ్‌ వైరస్ మూడో దశలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో మందుల విషయంలో చేయాల్సిన మార్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి

TDP to Protest: నిత్యావసర ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ‘ధరలు దిగి రావాలి – జగన్ దిగిపోవాలి’ పేరిట ఆందోళన నిర్వహించనుంది. మంగళగిరిలోని...

ఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు

PAC meet on Solar Power: వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లపై పెట్టిన శ్రద్ధ రైతులపై పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు. రాష్ట్రంలో ఏ...

ఏపీలో నైట్ కర్ఫ్యూ

Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖపై  ముఖ్యమంత్రి వైఎస్...

వైద్యరంగంలో సదుపాయాల కల్పన: సిఎం జగన్

Medical Infrastructure: వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, కరోనాకు ముందు రాష్ట్రంలో కనీసం ఒక్క వైరల్ ల్యాబ్ లేని పరిస్థితి నుండి నేడు 20 వైరల్ ల్యాబ్...

ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితో పాలన: వెల్లంపల్లి

Praja Sankalpa Padayatra: ఎన్ని కష్టనష్టాలకు ఓర్చైనా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల...

మత్స్యకారుల సమస్యపై కమిటీ

Committee on issues: మత్స్యకారుల సమస్యలపై జిల్లా అధికారులు, మత్స్యకార పెద్దలతో ఓ కమిటీ నియమించామని, ఈ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి...

Most Read