Tuesday, October 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రపతికి ఘనస్వాగతం

Grand Welcome: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్...

ఐదు వేల కోట్ల పెట్టుబడులు: మేకపాటి

Dubai Expo: ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు దుబాయ్ లో జరిగిన ‘దుబాయ్‌ ఎక్స్‌ పో–2020’ లో  ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర...

పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం

CM Kadapa Tour: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటించారు. కడప ఎయిర్ పోర్ట్ లో మంత్రులు, ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు,...

కమ్యూనిస్టులకు ఇవి పట్టవా? సోము ప్రశ్న

Saffron  fire on Red:  విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం చేస్తోన్న కమ్యూనిస్టులు  రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలపై ఎందుకు ఉద్యమాలు చేపట్టడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు...

టిడ్కో ఇళ్ళపై టిడిపివి అవాస్తవాలు

No Politics: గత ప్రభుత్వ హయాంలో ఒక్క టిడ్కో ఇంటినైనా లబ్ధిదారుడికి కేటాయించారా అని రాష్ట్ర పురపాలక, పట్టాణా భివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి నేతలను ప్రశ్నించారు. అమెరికా, లండన్,...

విదేశాల్లో ఉన్నత విద్యకు ఉపకారవేతనం

విదేశాలలో ఉన్నత విద్య (Masters / PhD ) అభ్యసించుట కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ పధకం ద్వారా అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వబడుతున్నవి. ఈ మేరకు...

సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత

అమరావతి సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది. ఈ మేరకు సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

నూతన డిజిపి బాధ్యతల స్వీకరణ

డీజీపీగా తనను ఎంచుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలని, ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్...

ఇస్కాన్ వంటశాల ప్రారంభం

Centralized Kitchen: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో  ఇస్కాన్‌ సంస్ధ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు...

ఇళ్ళ నిర్మాణంలో అవినీతి : అచ్చెన్న ఆరోపణ

Corruption House: గృహ నిర్మాణ పథకంలో ఐదువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని,  వైసీపీ నేతలు పేదల వద్ద ముందుగానే తక్కువ రేటుకు స్థలాలు కొని వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అధిక రేట్లకు...

Most Read