Tuesday, October 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విభజన హామీల సాధనలో వైసీపీ విఫలం: రామ్మోహన్

విభజన హామీల సాధనలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాడడం లేదని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరం...

నేను ప్రజలనే నమ్ముకున్నా: సిఎం జగన్

With People: వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో, ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా...

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

Heavy Flow: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంది.  ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 17.750 అడుగులకు...

నేడు విశాఖలో వైఎస్సార్‌ వాహన మిత్ర

సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్నివరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం...

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై ఇప్పటికే సిఎం జగన్ సమీక్ష...

జగన్‌ను కలిసిన క్షత్రియ సేవా సమితి నేతలు

క్షత్రియ సేవా సమితి తెలుగు రాష్ట్రాల కార్యవర్గం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి...

అడ్ హాక్‌ నిధులతో పోలవరం పనులు: సిఎం సూచన

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి కేంద్రం నుంచి అడ్ హాక్‌గా 6వేల కోట్ల రూపాయలు సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంపొనెంట్‌...

బాబు ఆరోపణలు అర్ధం లేనివి: పెద్దిరెడ్డి

Unfair allegations: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. రిషికొండలో ప్రభుత్వ అనుమతి మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని,...

వెంటనే గరీబ్ యోజన వ్వాలి: సోము వీర్రాజు

గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తోన్న బియ్యాన్ని నాలుగు నెలలుగా ఏపీలో ఇవ్వకపోవడం సరికాదని, వెంటనే బియ్యాన్ని సరఫరా చేయాలని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము...

ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీ వరద

ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీ వరద రానుందని కేంద్ర జల సంఘం (CWC) అంచనావేసింది.  ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 20 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని భావిస్తోంది.   ఇవాళ సాయంత్రం మూడో ప్రమాద...

Most Read