Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ఐసిఎంఆర్ బృందం ఈరోజు లేదా రేపు కృష్ణపట్నవెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కోవిడ్...

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య.... కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది...

జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో ఇటివల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు...

అభివృద్ధి అంటే బిల్డింగ్ లు కాదు : సిఎం జగన్

నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భావి తరాలు బాగు పడాలనే...

అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటు ఏడు బిల్లులను సభ ఆమోదించింది. నేటి ఉదయం సభ సమావేశం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్...

2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. కోవిడ్ పై పోరాటానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. వెనుకబడిన కులాలకు...

కోవిడ్ లోను సంక్షేమం : గవర్నర్

కోవిడ్ సంక్షోభ సమయంలోను సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెల్లడించారు. ప్రజా సంక్షేమమ ధ్యేయంగా ఇప్పటికే 95 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకు నేరుగా...

బడ్జెట్ కు ఏపి కేబినేట్ ఆమోదం

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. 2021-22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్...

సిబ్బంది సేవలకు వందనం : సిఎం జగన్

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఈ కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ...

బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు...

Most Read