Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దత్త తండ్రి కోసం…: పవన్ కు మంత్రుల కౌంటర్

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లపై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు స్పందించారు. పవన్ పై విమర్శులు ఎక్కు పెడుతూ వారు కూడా ట్వీట్ లతో ఎదురుదాడి...

దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు

రాష్ట్ర ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖపట్నంలో ఈనెల 15న నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర గర్జన నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ గర్జనను ప్రతిష్టాత్మకంగా...

ఆధునిక క‌థ కొత్త పుంత‌లు తొక్కాలి: ధర్మాన

సీనియర్ జర్నలిస్ట్,  ప్రముఖ క‌థ‌కులు జి.వ‌ల్లీశ్వ‌ర్ ర‌చించిన '99 సెక‌న్ల క‌థ‌లు' పుస్త‌కాన్ని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆవిష్క‌రించారు.  శ్రీకాకుళంలోని నాగావళి హోట‌ల్ లో జరిగిన  ఈ కార్య‌క్ర‌మంలో ...

సానుకూల దృక్పథం వారి డిక్షనరీలోనే లేదు: బుగ్గన

కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇపుడేమో... నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారని రాష్ట్ర...

విజయనగర ఉత్సవాలు ప్రారంభం

నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉదయం  ర్యాలీతో  ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర...

ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోం: సిఎం వార్నింగ్

ఆక్వా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు సిఎం...

ఏపీకి ఎలా వస్తారు:  కేసిఆర్ కు సోము ప్రశ్న

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో...

రాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

విశాఖకు పాలనా రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు అక్కడ గెలిస్తే ఆయన...

విశాఖలో 15న భారీ ర్యాలీ: మంత్రి అమర్నాథ్

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు.  మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో...

సిఎం జగన్ ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను...

Most Read