Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Dr. YSR: మీ ఆశయాలే నడిపిస్తున్నాయి: తండ్రికి జగన్ నివాళి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని...

AP BJP: తెనాలిలో మట్టి సేకరించిన పురందేశ్వరి

భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన 'నా భూమి- నాదేశం' కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెనాలి సమీపంలోని కొలకలూరులో  మట్టిని సేకరించారు. 'మేరి మట్టి- మేరా...

వైద్య ఆరోగ్య రంగంలో ఏపీతో కలిసి పనిచేస్తాం: యునిసెఫ్

గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్యరంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు  యూనిసెఫ్‌ సంసిద్దత వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డితో...

VRAs: సిఎం జగన్ కు విఆర్ఏల కృతజ్ఞతలు

డిఏ పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడికి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ ను సంఘం...

YSRCP: ఐటి నోటీసులపై బాబు సమాధానం చెప్పాలి: పేర్ని

ఐటి నోటీసుల ద్వారా చంద్రబాబు గుట్టు రట్టయ్యిందని, ప్రజల ఆస్తిని ఆయన ఎలా కొట్టేశాడో బహిర్గతమైందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్ 29న ఐటి ఈ నోటీసులు...

YSR Raithu Bharosa: కౌలు రైతులను ఆదుకుంటున్నాం: జగన్

దేశంలో ఎక్కడా జరగని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు,  ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా క్రమం తప్పకుండా...

చంద్రబాబుకు ఐటి నోటీసులు!

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సెంట్రల్ ఐటీ అధికారులు  నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాతీయ మీడియాలో, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయనకు సెక్షన్ 153C షోకాజ్ నోటీసులు...

CM Jagan:మంచిని వక్రీకరిస్తున్నారు: జగన్ అసహనం

ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Peddireddy: మీ హయంలోనే ఇసుక దోపిడీ: పెద్దిరెడ్డి

ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని  రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా ఆయన ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, దీనిపై నేషనల్...

Yuvagalam: లోకేష్ యాత్రకు 200 రోజులు- 2700 కిలోమీటర్లు పూర్తి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన  'యువగళం' పాదయాత్ర నేటికి 200 రోజులు  పూర్తి చేసుకుంది.  ఇప్పటివరకూ 2700కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి నియోజకవర్గంలోని...

Most Read