Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సిఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని...

వచ్చే నెలలో అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన

విశాఖలో అదానీ డేటా సెంటర్ కు వచ్చే నెలలో శంఖుస్థాపన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  తాను సిఎం అయిన తరువాతే అదానీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు...

అటల్ జీ బాటలోనే మోడీ: సోము వీర్రాజు

దివంగత  వాజ్ పేయి బాటలో నేటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాడుపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  చెప్పారు. ఎస్టీల సంక్షేమం గురించి మొదట ఆలోచించింది వాజ్...

అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

మూడేళ్ళ మూడు నెలల పాలనా కాలంలో సిఎం జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు....

గవర్నర్ ఎట్ హోమ్ లో జగన్, బాబు

స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాజ్ భవన్ లో తేనీటి విందు (ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

వ్యవస్థలో మార్పులు తెచ్చాం: సిఎం జగన్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎప్పటికీ పనివాళ్ళుగానే మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డి విరుస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలి: బాబు

రాబోయే 25 ఏళ్ళకు దేశ వ్యాప్తంగా ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకువెళ్ళాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు....

ఆ నేతల స్ఫూర్తితోనే…: పవన్ కళ్యాణ్

దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహానుభావుల ప్రేరణతోనే జనసేన పార్టీ పని చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఎప్పుడూ మనుషులను కలిపి ఉంచడానికే పని చేస్తుందని, విడగొట్టడానికి...

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

75వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట  ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా...

ఏపీ హైకోర్టు సిజెకు సిఎం దంపతుల పరామర్శ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన సతీమణి వైఎస్ భారతి దంపతులు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను పరామర్శించారు. ఇటీవల జస్టిస్ మిశ్రా మాతృమూర్తి నళినీ...

Most Read