Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆ పార్టీతో మాకేం సంబంధం: బొత్స

జీవో నంబర్ వన్ లో అసలు ఏమి ఉందో తెలుసుకోవాలని... రోడ్ షోలు, ర్యాలీలపై  నిషేధం విధిస్తున్నట్లు ఎక్కడా లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు....

బాబుతో భేటీ కానున్న జూనియర్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తెలుగుదేశం పార్టీకి తన వంతు సేవలు అందించానున్నాడా, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు తయారవుతున్నాడా? ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అవకాశం ఉన్న అన్ని...

కందుకూరు ఘటన వల్లే ఈ జీవో: సజ్జల

తన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని చెబుతున్న చంద్రబాబు రోడ్లపై ఎందుకు సభలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి...

రోడ్డుపై బైఠాయించిన బాబు

కుప్పంలో వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుడిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జరుగుతున్న సంఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై...

‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఇది సహించలేని సిఎం జగన్ కక్షలు, కార్పణ్యాలతో తమ పార్టీ నేతలు, వారి సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

ఒక్కసారి జీవో చదవండి: అంబటి సలహా

జీవో నంబర్ 1 ను అమలు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఆ  మాటలు వింటుంటే ఆయనకు పిచ్చి పట్టిందని అనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ...

ఫిబ్రవరి నుంచి విద్యార్ధులకు రాగి మాల్ట్ : సిఎం

పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని, దీని ద్వారా బోధనలో నాణ్యత, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు...

తులసీరావుకు సిఎం జగన్ నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నిన్న రాత్రి మృతి చెందిన  విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ...

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన: బాబు ధ్వజం

ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారై  విధ్వంస పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు.  కేవలం తన సభలు అడ్డుకునే దురుద్దేశంతోనే జీవో నంబర్ వన్...

చేసిన మంచి ఇంటింటికీ చెప్పండి : జగన్ పిలుపు

విభేదాలున్నా పక్కనపెట్టి రాబోయే ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఈసారి...

Most Read