Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సివిల్ కోడ్ పై మీ వైఖరేంటి?: బాబుకు విజయసాయి ప్రశ్న

మైనార్టీలు, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్‌ కోడ్‌ను అమలు చేయాలని  బీజేపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు దీనికి అనుకూలమా? వ్యతిరేకమా అనేది 24 గంటలలోగా  చెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ నేత,...

గూడూరును నెల్లూరులో కలుపుతాం: బాబు హామీ

గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బాలాజీ తిరుపతి జిల్లా అలాగే ఉంటుందని కానీ ఆ జిల్లా పరిధిలో ఉన్న...

న్యాయం వైపా? నేరం వైపా?: షర్మిల

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారో జగన్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా...

ఫ్యాన్ కు ఓటేస్తేనే సంక్షేమం : వైఎస్ జగన్

మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పతకాలు కొనసాగుతాయని, కూటమికి ఓటేస్తే అవన్నీ మురిగిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్...

వాలంటీర్లూ…రాజీనామా వద్దు: చంద్రబాబు

సిఎం జగన్  అధికార గర్వం తలకెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర చరిత్రను మార్చే తరుణం వచ్చిందని, రాబోయేవి రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నికలని, ప్రజలంతా ...

AP Elections: వెంకట్రామిరెడ్డిపై వేటు

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను విధులనుంచి తొలగిస్తూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...

వయసుకు తగ్గట్లు మాట్లాడు బాబూ: పేర్ని ఫైర్

ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడు పేర్ని కిట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్ని హితవు పలికారు. కిట్టు గంజాయి అమ్ముతాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన...

బిజెపి నేతలు ప్రచారానికి రాక అనుమానమే: బొత్స

ఉత్తరాంధ్ర ప్రగతిలో  విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ...

వైసీపీలోకి జనసేన కీలక నేతలు

తూర్పు గోదావ‌రిలో జ‌న‌సేన పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మెజార్టీ బీసీ, ఎస్సీ నేత‌లు కావడం గమనార్హం. తణుకు...

ఏపీలో నేటి నుంచి నామినేషన్లు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో విడతలో...

Most Read