Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

9 లక్షల మందికి ‘జగనన్న తోడు’: సిఎం

చిరు వ్యాపారులను ఆదుకునేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రెండో విడతలో ఈ పథకం కింద చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ 10 వేల...

సహకరించండి: జగన్ కు ఆనందయ్య లేఖ

ఆయుర్వేద మందును ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ఆనందయ్య ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీకి కావాల్సిన ఔషధాలు, ముడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేసేందుకు,...

రాష్ట్రంలో 3 పీడియాట్రిక్ సెంటర్లు: సిఎం జగన్

కరోనా మూడో దశపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమయ్యే మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...

అందుకే కర్ఫ్యూ పొడిగించాం: ఏకే సింఘాల్

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని, కానీ మరికొన్ని జిల్లాల్లో నియంత్రణలోకి రావాల్సి ఉందని అందుకే 11 తేదీ నుంచి మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించామని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య...

కంటి మందుకూ హైకోర్టు ఓకే

ఆనందయ్య కంటి మందు పంపిణీకి కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిచుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ లు ఇచ్చిన నివేదికలు...

ఆవేదనతోనే అలా స్పందించా : కాకాణి

నెల్లూరులోని గొలగమూడి వెంకయ్య స్వామి గుడి సన్నిధిలో ఆనందయ్య మందు పంపిణీని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు...

మొదటి రోజు మూడు లక్షల ప్యాకెట్లు: ఆనందయ్య

తాను పుట్టింది కృష్ణపట్నంలో కాబట్టి మొదట ఇక్కడ, తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికీ మందు పంచుతున్నామని కరోనా మందు రూపకర్త ఆనందయ్య వెల్లడించారు. తయారు చేసిన పాకెట్లను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి...

చంద్రగిరిలో ఇంటింటికీ ఆనందయ్య మందు : చెవిరెడ్డి

కరోనా మహమ్మారిపై పోరాటం  లో భాగంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆనందయ్య ఔషదం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో  చంద్రగిరి ప్రజలకు చేరువ కానుంది.  మందు తయారీకి  చెవిరెడ్డి చొరవ...

21 రోజుల్లో రైతుల అకౌంట్‌లో సొమ్ము: కన్నబాబు

రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌...

పాస్ పోర్ట్ సేవలు పునఃప్రారంభం

విజయవాడలో పాస్ పోర్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి  సేవలను అధికారులు ప్రారంభించారు. అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3...

Most Read