Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Jana Sena: ముందే ఎందుకు స్పందించలేదు?: పవన్ ప్రశ్న

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట నీటి పాలై రైతులు అప్పులపాలయ్యారని... ప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయడం వల్లే...

YS Jagan: నేడు సిఎం జగన్ విశాఖ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం...

House Sites at Amaravathi: బాబువి వికృత చేష్టలు: సుధాకర్ బాబు

అమరావతిలో నిరుపేదలకు ఇళ్ళు వస్తుంటే చంద్రబాబు కంట రక్త కన్నీరు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.  ఆయనవి, ఆ పార్టీ నేతలవి అన్నీ వికృత చేష్టలని, తన హయంలో...

Jana Sena: పంటలు పరిశీలించిన పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కడియం ఆవలో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు...

Yuva Galam: 1200 కిలోమీటర్లు దాటిన లోకేష్ యాత్ర

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు యాత్ర 1200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ...

సిఎంకు దేవాదాయ శాఖ ఆహ్వానం

విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.  డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ,...

CM Jagan: అందరం సేవకులమే :సిఎం జగన్

ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే  'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

రేపు పవన్ పరామర్శ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శింఛి పంట పొలాలను పరిశీలిస్తారు.

‘జగనన్నకు చెబుదాం’కు నేడు శ్రీకారం

ప్రజా సమస్యలు, వారు ప్రభుత్వానికి ఇచ్చే  వినతుల పరిష్కారమే లక్ష్యంగా 'జగనన్నకు చెబుదాం' పేరిట సరికొత్త కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనికోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ ను ఏర్పాటు చేశారు....

YS Jagan: సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్

సిక్కులకోసంరాష్ట్రంలో  ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ...

Most Read