Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మేలు చేస్తుంటే ఓర్వలేరా? : సిఎం జగన్

I don't Care: దేవుడి దీవెనలు, ప్రజల  ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని,  ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

వాస్తవాలు చెప్పండి: యనమల డిమాండ్

Tell the Fact: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పడుతున్నారని, వాస్తవంగా జరుగుతున్నదేమిటనే  విషయాన్ని మరుగున...

నేడే ఉచిత పంటల బీమా నిధులు విడుదల

Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది.  2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన...

బిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో...

క్యాన్సర్‌ వ్యాధిపై  ప్రత్యేక దృష్టి: సిఎం ఆదేశం

Cancer treatment: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను...

చర్చకు సిద్ధమా? జోగి సవాల్

Opne for Debate: సిఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం పథకాన్ని కేంద్ర మంత్రి  ప్రశంసిస్తే,  దాన్ని  సహించలేక నేడు ఓ దినపత్రికలో ఈ పథపై ఓ అసత్య కథనాన్ని ప్రచురించారని  ...

గిరిజనులతో కేంద్ర మంత్రి ముఖాముఖి

Interaction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోదాపల్లి ప్రాంతంలో గిరిజన ప్రజలతో  ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న...

ఏం చేశారో చెప్పండి: కేశవ్ డిమాండ్

Answer this:  అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టు కింద చేపట్టబోయే కాల్వలకు సంబంధించి  ఈ  మూడేళ్ళలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు....

మేమూ రెడీ : ధూళిపాళ్ళ

Come on: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడితే తాము కూడా తిరగబడతామని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర హెచ్చరించారు.  గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో స్థానిక...

బిజెపి పోటీ నామమాత్రమే: రోజా

Nominal: ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికల్లోబిజెపి పోటీ నామమాత్రమేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆ పార్టీ అనవసరంగా పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా...

Most Read