Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రధాని: కిషన్ రెడ్డి

PM Visit: మన్నెం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 4న భీమవరంలో ప్రారంభిస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్...

మోడీ ఫోటో పెట్టాలి: కేంద్ర మంత్రి భారతి

PM Photo: వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, భారీగా నిధులు కేటాయిస్తున్నామని  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పేర్కొన్నారు. మోడీ...

రెండో పంటకూ ముందే నీరిస్తాం: బాలశౌరి

Souri Says: ఇచ్చిన మాట ప్రకారం జూన్ 10న కృష్ణా డెల్టా నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల చేసి చూపామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.  చరిత్రలో ఎన్నడూ...

అది కేవలం దుష్ప్రచారం: మంత్రి రోజా

I don't do: తిరుమల శ్రీవారి దర్శనానికి తనతో పాటు తన గన్ మెన్ కూడా మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారన్న వార్తలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా...

ప్రొఫెషనలిజంతో ఆదాయాలు పెంపు : సిఎం

Income Sources: తొలివిడత భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

కృష్ణా డెల్టాకు నీరు విడుదల

Water for Kharif: నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాను ప్రమాదాలు ఉంటున్నాయి కాబట్టి కృష్ణా డెల్టా ఖరీఫ్ సీజన్ కు నీటిని ముందుగానే విడుదల చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి...

అరాచక పాలన ఎదుర్కొంటాం: బాబు

We face them: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, వారి పాలనపై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష నేత  చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మీరు మారకపోతే మిమ్మల్ని మార్చే శక్తి ప్రజలకు...

బహిరంగ చర్చకు సిద్ధం: విజయసాయి ప్రతిసవాల్

We are Ready: పదో తరగతి పాస్ శాతం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదని, విద్యార్ధులు రాసినదాన్ని బట్టి ఉంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫలితాలపై బహిరంగ...

విరివిగా రుణాలు ఇవ్వాలి: సిఎం విజ్ఞప్తి

Give more: కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న ఆర్థిక వ్యవస్థ కొద్దీ తిరిగి కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని, అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీని కారణంగా వస్తున్న...

విద్యార్ధులతో లోకేష్ రాజకీయం: నాని

Zoom Row: నారా లోకేష్ విద్యార్ధులతో రాజకీయం చేస్తున్నారని అందుకే తాము జూమ్ మీటింగ్ లో పాల్గొన్నామని మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. విద్యార్ధులను లోకేష్ రెచ్చగొడుతున్నారని,  ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు....

Most Read