Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఫ్యాక్షన్ కు ఎప్పుడో స్వస్తి పలికాను : కాటసాని

పెసరవాయి జంట హత్యల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పాణ్యం శాసనసభ్యుడు, వైఎస్సార్సిపి నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లోనే దివంగత నేత వైఎస్సార్ సూచనలతో తాను...

నిర్ణయం తీసుకోలేదు : ఆదిమూలపు

పరీక్షల తేదీలపై ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలపై సరైన  సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. పరీక్షలపై సుప్రీం...

మూడో దశపై అప్రమత్తం : సిఎం సూచన

CM Jagan conducted review on Covid during Spandana with District Collectors : కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తుందో, రాదో కచ్చితంగా చెప్పలేమని, సన్నద్ధంగా ఉండడం అన్నది మాత్రమే మన చేతుల్లోని...

జూలై 26 నుంచి ‘పది’ పరీక్షలు

కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యా...

ఆస్తి పన్నుపై అపోహలు వద్దు : బొత్స

ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆస్తి పన్నుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మూడు కమిటీలు నియమించామని, ఈ కమిటీలు...

ఈఎస్ఐ వార్తలపై వివరాలు కోరిన జయరాం

ఈఎస్ఐలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై రెండ్రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధికారులను ఆదేశించారు. కార్మిక శాఖలో వివిధ విభాగాలపై మంత్రి జయరాం సమీక్ష నిర్వహించారు....

పెట్రో కారిడార్ కు కేంద్రం సుముఖం : గౌతమ్ రెడ్డి

25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్...

‘తలపాగా’ వివాదంపై వెల్లంపల్లి స్పందన

తలపాగా విషయాన్ని కూడా రాజకీయం చేయడం అశోక్ జగపతి రాజుకు తగదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సింహాచలం దేవస్థానాన్ని...

జిల్లా వ్యాప్తంగా ఆనందయ్య మందు : బాలినేని

ప్రకాశం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక  శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. బుధవారం...

జులైలో పరీక్షలు: ఆదిమూలపు

జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది...

Most Read