Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ అధికారులకు సిఎం అభినందన

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. విద్యుత్‌ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో ఏపీ విద్యుత్‌...

ఉయ్యూరు ఫౌండేషన్ ఎండి శ్రీనివాస్ అరెస్ట్

నిన్న గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ ఎండి ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి సభ నిర్వాహకుల పై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు...

ఏ విలువలకు తార్కాణం: పవన్ పై వైసీపీ ఫైర్

గుంటూరు తోక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుతో పాటు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటంలో గోడలు కూల్చితేనే అంతలా స్పందించిన పవన్...

ఈ దాష్టికాలు ఎక్కువ కాలం సాగవు: చింతమనేని

పోలీసులు చింపింది తన బట్టలు కాదని, ప్రజల బట్టలని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.  కాపు రిజర్వేషన్స్ కోసం...

బీఆర్ఎస్ ప్రభావం ఉండదు – కొడాలి నాని

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని, కెసిఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్సీపీ కి ఏ పార్టీతో పొత్తు ఉండదని, అంశాల వారీగా జాతీయ పార్టీలకు...

గుంటూరు ఘటనపై సిఎం దిగ్భ్రాంతి – బాధితులకు మంత్రి రజని పరామర్శ

గుంటూరులో తెలుగుదేశం పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ముగ్గురు మహిళలు మరణించడం తనను కలచివేసిందని అన్నారు....

బాబు సభలో మళ్ళీ తొక్కిసలాట: ముగ్గురి మృతి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న సభలో నేడు మరోసారి తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. గత వారం కందుకూరులో బాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది...

సిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమల అర్చకులు...

సంక్షేమ, అభివృద్ధి అజెండా కొనసాగిస్తాం: జగన్ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన అభిలషించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని...

మార్పును అందుకుందాం: బాబు విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో...

Most Read