Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Well Done: వైద్య, ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సదస్సులో టెలికన్సల్టేషన్‌ విభాగంలో, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల విభాగంలో రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. ఆ సదస్సులో పాల్గొన్న మంత్రి విడదల...

Cabinet: జనవరి నుంచి రూ. 2,750 పెన్షన్

వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతుం ఇస్తోన్న రూ.2,500 నుంచి రూ.2,750కి పెన్షన్ పెంపుదలను కేబినేట్ ఆమోదించింది.   జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలులోకి వస్తుంది. 62.31...

Vidyut: ఏకపక్షంగా పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు : కేశవ్

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ...

Mandous Cyclone: మానవతా దృక్పథంతో సాయం: సిఎం

మాండోస్ తుఫానుకు జరిగిన పంట నష్టం ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని,  రైతులు ఎక్కడా నిరాశకు గురికాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్లు, అధికారులు...

Investments: 23వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర

రాష్ట్రంలో  రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో రూ. 8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ  కంపెనీ కడప జిల్లాలో  ఏర్పాటు చేయనున్న స్టీల్...

Vijayasai Reddy: లోన్ యాప్‌ల అరాచకాలను అడ్డుకోండి

తక్షణ రుణం పేరుతో ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్ళను అణచివేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం...

Ganta Srinivasarao: మీడియాకు చెప్పే మారతా

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగంటా  శ్రీనివాసరావు ఖండించారు. ఈ విషయమై  తనకు సంబంధం లేకుండా... మీడియానే తేదీలు, ముహూర్తం అంతా ఖరారు చేస్తోందని, మీడియా...

బాబు నంబర్ వన్ కిలాడీ: అంబటి

రాష్ట్రంలో చంద్రబాబు కంటే పెద్ద కిలాడీ ఎవరైనా ఉన్నారా అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తనను ఆంబోతు రాంబాబు అనడంపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘నీ రాజకీయ...

మాండూస్ బాధితులను ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

మాండూస్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.  గతంలో...

అధికారులతో పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

మాండూస్ తుఫాను సహాయక చర్యలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న...

Most Read