Sunday, September 8, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బిజెపి వ్యూహకర్త ఇకపై వైసీపీకి…..

వైఎస్సార్సీపీకి ఓ సరికొత్త సలహాదారుడు వచ్చాడు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, మహబూబ్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల మోహన్...

రైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రెండోరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పంటనష్టం పరిశీలించిన అనంతరం రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు....

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

విజయవాడ నగరంలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర...

లైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

సత్యేవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తన నియోజకవర్గానికే చెందిన టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఆదిమూలం ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ నేడు హైదరాబాద్...

నడకదారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త చెప్పింది. ఇకనుంచి రోజూ 10 వేల టికెట్లు నడకదారి భక్తులకు జారీ చేయాలని టీటీడీ అధికారులు...

హైడ్రా పెట్టి రేవంత్ మంచి పని చేశారు: పవన్ కళ్యాణ్

వరద తాకిడికి గురైన గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు, పారిశుధ్య పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. సిఎం రిలీఫ్...

బుడమేరును పరిశీలించిన మంత్రి లోకేష్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సిఎం...

అలసత్వం సహించేది లేదు: బాబు హెచ్చరిక

వరద సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే...

రంగంలోకి నేవీ హెలీకాప్టర్లు

భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది.  వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మూడు హెలీకాప్టర్లు రాగా మరో నాలుగు మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నాయి.  వరద ముంపు ప్రాంతాల్లో...

వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీల గుడ్ బై

వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపిలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను నిన్న సాయంత్రమే సభ...

Most Read