Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అమరావతి కోసం బిజెపి సంకల్ప యాత్ర

అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. అమరావతిని ముందుకు తీసుకు వెళ్ళడమే బిజెపి లక్ష్యమని స్పష్టం చేశారు. సిఎం జగన్ ఇప్పటికైనా అమరావతి...

నేడు మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం అమలు చేస్తోంది....

ముంపు గ్రామాలతో ప్రత్యేక జిల్లా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలతో కలిపి ఓ ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ఇక్కడి ప్రజలంతా త్యాగం...

రైతులకు వివరంగా చెప్పండి: సిఎం ఆదేశం

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మోటార్ల వాళ్ళ రైతుపై...

పన్నుల వాటాలో అన్యాయం: విజయసాయి

కేంద్రం నుంచి రాష్టానికి పన్నుల వాటా రూపంలో వస్తోన్న నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని, 41శాతం ఇస్తున్నామని చెబుతున్నా వాస్తవానికి 32.56 శాతం మాత్రమే డివల్యూషన్ అఫ్ ఫండ్స్ రూపంలో ఇస్తున్నారని వైఎస్సార్సీపీ...

సర్వదర్శనం మాత్రమే: ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే అమలు చేయనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు...

సిఎం జగన్‌ను కలిసిన  జాహ్నవి దంగేటి

నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దంగేటి జాహ్నవి  రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  నిన్న వరద...

సిఎం టూర్ ఈవెంట్ లా సాగింది: రామానాయుడు

సిఎం జగన్ గోదావరి జిల్లాల వరద ప్రభావిత  ప్రాంతాల పర్యటన ఓ ఈవెంట్ లా సాగిందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏయే గ్రామాల్లో పర్యటించాలి, ఏయే ఇళ్ళ...

రెండు పార్టీలూ కవల పిల్లలు: సోము

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే విషయంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయని, రెండూ ఆత్మీయ కౌగిలిలో ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నాడు...

పరిహారం ఇచ్చిన తరువాతే తరలిస్తాం: సిఎం

పోలవరం ముంపు బాధితులకు పరిహారం మొత్తం ఇచ్చిన తరువాతే  ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు పూర్తిగా  పరిహారం ఇవ్వాలంటే దాదాపు...

Most Read