Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రైతులపై వాలంటీర్ల పెత్తనం: బాబు

ఎవరు అడిగారని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులపై వాలంటీర్ల పెత్తనం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గతంలోనే తాము సింగిల్ విండో విధానం ద్వారా రైతులను ఆదుకున్నామని...

ఐటీలో ఏపీ స్థానం బాధాకరం: జీవీఎల్

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం అట్టడుగుస్థాయిలో ఉండడం అత్యంత భాదాకరమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఐటి అంటేనే ఆంధ్రప్రదేశ్ అని, ఎక్కుమంది నిపుణులు మన రాష్ట్రం నుంచే...

గోదావరి నదిపై మరో రోడ్డు కం రైలు వంతెన : ఎంపీల వినతి

రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ నిర్మించిన రోడ్డు కం రైలు వంతెన ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకుని ప్రమాదపు అంచున ఉందని, దాని స్థానంలో మరో కొత్త రోడ్డు కం రైలు వంతెన నిర్మించవలసిందిగా రైల్వే శాఖ...

ఈ స్పందన దేనికి సంకేతం: బాబు భావోద్వేగం

జగన్ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, గత ఎనికల్లో ఒక్క ఛాన్స్ మాయలో పడిపోయిన జనం ఈసారి చిత్తుగా  ఓడించి ఈ పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా...

ఇక్కడే నా రాజకీయం: జగన్

తనకు ఏపీ ఒక్కటే ప్రాధాన్యమని, ఇక్కడి ప్రజల పైనే తన మమకారం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. ఇటీవల చంద్రబాబు ఖమ్మం బహిరంగ సభ పై...

కడప దర్గా సందర్శించడం అదృష్టం: సిఎం జగన్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం...

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు...

కైకాల మృతి పట్ల సిఎం సంతాపం

సుప్రసిద్ధ సినీ నటుడు, నవరస నటనా నట సార్వ భౌమ కైకాల సత్యనారాయణ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర...

చెవిరెడ్డి, ధర్మారెడ్డి లకు సిఎం పరామర్శ

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి ఈవో ధర్మా రెడ్డి కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు,.  ధర్మారెడ్డి కుమారుడు చంద్ర మౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన...

వైసీపీ ఓటమి ఖాయం : బాబు ధీమా

అధికారం శాశ్వతం కాదని సిఎం జగన్ గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, అందరంకలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి...

Most Read