Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Gadapa Gadapaku: కులాల మధ్య కాదు – క్లాస్ ల మధ్య యుద్ధం: జగన్

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమంపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం తగదని, మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు.  మొత్తంగా 32 మంది...

తిరుపతిలో డైరెక్ట్ టాక్స్ శిక్షణ కేంద్రం: ఎంపి

నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని (ఎన్ఏడిటి) తిరుపతిలో నెలకొల్పాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ చైర్మన్ నితిన్ గుప్తాకు తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర,...

విద్యుత్ షాక్ తో ఏనుగు దుర్మరణం

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కీరమంద, కొల్లదమడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో ఓ ఏనుగు విద్యుత్ ఘాతానికి దుర్మరణం పాలైంది.  నీటి కోసం బోరు మోటర్ వద్దకు వెళ్ళిన ఏనుగు నోటితో...

అందరం ఒక్కటై పనిచేద్దాం: జగన్ పిలుపు

జనవరి నుంచి పాలనలో అడుగులు మరింత వేగంగా ముందుకు పడనున్నాయని, పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతోన్న బూత్‌ కమిటీలు ప్రతి పథకాన్ని ప్రజలకు ఇంకా బాగా అందజేస్తారని, ప్రతి పనిలో వారు  భాగస్వామ్యు...

ఎందుకంత తొందర?: విజయసాయి

వచ్చే ఎన్నికలే తనకు చివరివి అంటూ చెప్పిన చంద్రబాబు వాటి కోసం తొదరపడడం వల్ల ప్రయోజనం ఉండదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.  జగన్ ముందస్తు...

వ్యవసాయ శాఖకు అవార్డులు: సిఎం కితాబు

ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అవార్డు అవార్డులు గెల్చుకుంది.  నేడు సిఎం...

పటేల్, పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా  ఇరువురి చిత్రపటాలకు  క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు,...

ఇది మీడియా టెర్రరిజం కాదా: సజ్జల

రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా రావడాన్ని ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ఒకవైపు పెట్టుబడులు రావని వారే అంటారని, వస్తుంటే అవి అస్మదీయులకే ఇస్తున్నారని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. పంప్డ్...

మళ్ళీ విజయం మాదే: రోజా ధీమా

జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యతిరేకించిన వారు... ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గతంలో వాలంటీర్ల...

Investments: అవి తప్పుడు కథనాలే: మంత్రి

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులపై  ఎల్లో మీడియా విషం చిమ్ముతూ కథనం రాయడం దుర్మార్గమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు....

Most Read