Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అలా జరిగితే… స్వాగతిస్తాం: సజ్జల

ఒకవేళ కుదిరితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, దానికి అవసరమైన మద్దతు తమ నుంచి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీ...

Be Alert: తుపానుపై అప్రమత్తంగా ఉండండి: సీఎం

బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు....

వారాహి… ఎన్నికల యుద్ధానికి సిద్దం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని...

బీసీలంటే పనిముట్లు కాదు..బీసీలంటే వెన్నెముక – సిఎం జగన్

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని నిరూపించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.  భారతీయ సమాజానికి వెన్నెముకలు బీసీలని.....

అక్రమాల అడ్డా ఎన్నారై అకాడమీ..ఈడి సోదాల్లో సంచలనాలు

ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో సోదాలు పూర్తి...

మూడు రోజులపాటు దక్షిణకోస్తాలో భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం..ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 770కి.మీ, చెన్నైకి 830కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి తుఫానుగా బలపడనున్న తీవ్రవాయుగుండం.. రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని...

జయహో బీసీ మహాసభ… ముస్తాబైన విజయవాడ

వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా బీసీలకు మంత్రి...

అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు – సీఎం వైఎస్‌ జగన్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో...

రాజీనామాకు నేను రెడీ – ఎంపీ రఘురామకృష్ణంరాజు

గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల...

బాబూ, పవన్ నయవంచకులు – ఎంపీ భరత్

రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గీయులు అన్ని విధాలా టీడీపీ హయాంలో అణచివేయబడ్డారని, నమ్మించి నట్టేట ముంచారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని...

Most Read