Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కాసేపట్లో రాష్ట్రపతికి పౌర సన్మానం

రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నేటి ...

AP-Industries: హెరిటేజ్ ఇక్కడే ఉందిగా: అమర్నాథ్

పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరిగి యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆలోచనతోనే తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని  రాష్ట్ర పారిశ్రామిక,పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. యజమానులు ఎవరనే కోణంలోనో,...

Industries: వేరేవారు వ్యాపారం చేయకూడదా? : ధూళిపాళ్ళ

అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని, ఏపీకి చెందిన  పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచి తమ సంస్థలను వేరే చోటకు మార్చడం ఈ ప్రభుత్వం...

చిత్రావతిలో సిఎం బోటు విహారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు.  లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.  రాష్ట్ర...

Chandrababu: డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బాబు

జగన్ పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందని, డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ హయాంలో బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే నేడు ఐటి రంగంలో...

Kharma Politics: ఇది మీ ఖర్మ కాదా? : బాబుపై పేర్ని

చంద్రబాబు వందేళ్ళు బతికి ఉండాలనే తాము కోరుకుంటున్నామని,  ఆయన్ను చంపాల్సిన అవసరం తమకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అయన చెబుతున్న రోజులన్నీ పాత సినిమాల్లో విలన్లు చెప్పిన...

Health: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ కు ప్రాధాన్యం

వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని, ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు....

BC Welfare: పేరుకే పదవులిచ్చారు: బాబు

జగన్ ప్రభుత్వం పేరుకే బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్రకులాల వద్దే పెట్టుకున్నారని.... బిసిలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత కోల్పోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. మూడున్నరేళ్లలో బిసి...

YSRCP: 7న విజయవాడలో ‘జయహో బిసి’

అధికారానికి ఒక ఆకారం అనేది ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారని అధికారాలు, నిధులు ఇవ్వడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను...

Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.... అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు గానీ ఎప్పుడూ మాట్లాడలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం...

Most Read