Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జి-20 సన్నాహక సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20...

“స్కిల్‌” స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ -సజ్జల

కర్నూలు వెళ్ళి అమరావతినే కోరుకుంటున్నారనడం బాబు అహంకారానికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. "స్కిల్‌" స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించిందన్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద  ఈ రోజు...

కర్నూల్లో హైకోర్టు..కరవు సీమకు ‘న్యాయం’-బుగ్గన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. 10 కి.మీ దూరం నుంచి చూసినా కనిపించేలా జగన్నాథగట్టుపై...

Paddy Procurement: ధాన్యం సేకరణకు సరికొత్త విధానం: సిఎం జగన్

రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్కపైసా కూడా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్నారు....

తృణ ధాన్యాల సాగుకు ప్రోత్సాహం – సిఎం వైయస్‌.జగన్‌

రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తెలిపారు. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు....

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం...

మూడు రాజధనులతోనే అభివృద్ధి – బైరెడ్డి

రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చాటి చెబుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా కర్నూలు ఎస్టీబిసి మైదానంలో జేఏసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

కంబాల చెరువు అభివృద్ధికి మరిన్ని చర్యలు – ఎంపీ భరత్

రాజమండ్రి నగరంలో కంబాల చెరువు, పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కంబాల...

Droupadi Murmu: మహిళా సాధికారతకు ప్రతిరూపం: సిఎం జగన్

ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా శ్రీమతి ద్రౌపతి ముర్ము ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ...

రాష్ట్రపతికి ఘనస్వాగతం

రెండ్రోజుల పర్యటన కోసం భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి  రాష్ట్ర గవర్నర్ విశ్వ...

Most Read