Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Ambati Counter: ఇదేం ఖర్మ చంద్రబాబుకు: అంబటి ఫైర్

ప్రతిపక్ష నేత చంద్రబాబు పద్దతిగా మాట్లాడాలని, నాలుక అదుపులో ఉంచుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై అంబటి...

Babu: తాటాకు చప్పుళ్ళకు భయపడం: చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ళ బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపాలనుకుంటున్నారని... ఇప్పుడు లోకేష్ ను...

Vidyaa Deevena: వారికి జ్ఞానం కలగాలి: సిఎం జగన్

విపక్షాలకు కొరవడిన ఆలోచనా శక్తిని, వివేకాన్ని ఇవ్వాలని.... పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు మారాలని.... నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే...

ఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న

ఈ ప్రభుత్వం అందిస్తున్నది  విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  దాదాపు  5 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో కోత...

CM Jagan: నేడే జగనన్న విద్యా దీవెన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ను అందించే జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఏడాది రెండో...

Teachers: టీచర్లకు బోధనేతర విధుల మినహాయింపు

ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి  విధుల విషయంలో కీలక సవరణలు చేసింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన...

AP CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ రేపు (నవంబర్ 30న) పదవీవిరమణ చేస్తున్నారు.   డిసెంబరు...

Viveka Case: నిజాలు బైటికి రావాలి: సజ్జల

వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై వెంటనే స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిపై నిన్నటి  తీర్పుపై కూడా స్పందించి ఉంటే బాగుండేదని, ఏమైనా నిద్ర పోయారా...

Tammineni Sitaram: మూడే శాశ్వత పరిష్కారం: తమ్మినేని

ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. తామే గొప్ప అనుకుంటే ప్రజల్లో పలుచన అవుతామని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పుపై...

Supreme Court: తెలంగాణకు వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై వివేకా కుమార్తె  డా. సునీత దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారించిన...

Most Read