Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నేడు అవనిగడ్డలో సిఎం పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.  22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించడంతో  ముఖ్యమంత్రి చేతుల మీదుగా...

మీరు, నేను కలిసి పనిచేస్తేనే విజయం: జగన్ దిశానిర్దేశం

రాష్ట్రంలో మరో 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఇకపై మనం వేసే ప్రతి అడుగూ ఎన్నికలదిశగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి...

‘ఎస్టీల్లో వాల్మీకి’ లపై ప్రభుత్వం కమిషన్

వాల్మీకి/బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ విషయంలో నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ తో ఏక సభ్య కమిషన్‌...

అంగన్ వాడీల రూపు రేఖలు మారాలి: సిఎం ఆదేశం

Anganwadi Supervisor Posts : అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలని,  ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర...

అంతా వీర్రాజు వల్లే: కన్నా అసహనం

రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకునే వాళ్ళమని,  కానీ ఇప్పుడు...

రైతాంగంపై శ్రద్ధ పెట్టండి: బాబు సూచన

రాష్ట్రంలోని రైతాంగం ఈ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సిఎం జగన్ అన్యాయం చేస్తున్నారని, ఉత్తుత్తి హామీలతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు.  పల్నాడు...

పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టారే: డా. సీదిరి

పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుతో కలిశారో చెప్పాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ‘కొడకల్లారా.. కర్రలు, రాళ్లు, హాకీ స్టిక్‌లు......

అమరావతికే మా మద్దతు: రాహూల్ గాంధీ

అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని, దానికోసం పోరాటం చేస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర రెండో...

దత్తపుత్రుడి వ్యాఖ్యలు నిజం చేశారు: కారుమూరి

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు అభ్యంతరం లేదని, జగన్ నాయకత్వంలో తాము ఒంటరిగా అందరినీ ఎదుర్కొని విజయం సాధిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరా రావు ధీమా వ్యక్తం...

ఢిల్లీకి సోము- తాజా పరిస్థితులపై చర్చ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యఖ్సుడు సోము వీర్రాజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా...

Most Read