Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తగిన గౌరవం ఇస్తే పొత్తుకు రెడీ: పవన్

‘నా కడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మలి వదలను’ అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదు కాబట్టే పొత్తులతోనే ఎన్నికల...

23వ తేదీ వరకూ జీవో నం.1 సస్పెన్షన్

జీవో నంబర్ 1 ను ఈనెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు చెప్పింది. ప్రజల భావ ప్రకటనా స్వేఛ్చను, ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. తదుపరి...

సిఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణా  ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అంతకుముందు  ఏపీ సిఎస్.డా.జవహర్ రెడ్డిని ఆయన...

వివేకానందుడికి సిఎం నివాళి

వివేకానందుని 160వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ...

ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: ఐఏఎస్ సోమేశ్ కుమార్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ మాజీ సిఎస్  సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. నేటి లోగా ఏపీలో రిపోర్ట్...

సిఎంను కలుసుకున్న చిన్నారి హనీ

డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ ఆమె తల్లిదండ్రులు తాదేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. హనీ అరుదైన గాకర్స్‌ వ్యాధితో...

పేద మహిళలకు వరం జగనన్న తోడు: సిఎం

జగనన్న తోడు ద్వారా 15 లక్షల 35వేల కుటుంబాలకు మంచి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టే అవసరం లేకుండా పదివేల రూపాయల రుణాలు...

గర్వకారణం: ఆర్ ఆర్ ఆర్ కు అవార్డుపై సిఎం హర్షం

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సందేశాన్ని...

ప్రజల భద్రత కోసమే జీవో 1:  లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్

కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చామని ఆంధ్ర ప్రదేశ్ రవిశంకర్ స్పష్టం చేశారు. దీని ప్రకారం సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం...

అంగన్ వాడీల్లో అత్యుత్తమ బోధన: సిఎం జగన్

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల...

Most Read