Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని మోడీకి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం విశాఖపట్నం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

13న విజయనగరంలో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎల్లుండి (13న) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలో విఫలమైందని ఆరోపిస్తూ ‘జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపు...

‘పెన్ డ్రైవ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

జర్నలిస్ట్‌ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం  ‘పెన్‌డ్రైవ్‌’ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌...

విద్యను ప్రోత్సహించెందుకే ఆ నియమం: సిఎం

మైనార్టీ విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఓ వైపు ఉర్దూ నేర్పిస్తూనే మరోవైపు ప్రపంచంలో పోటీని తట్టుకునేలా...

జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర!

తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పార్టీ నేతలకు తెలిపారు.  నేడు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళగిరిలో లోకేష్ తో...

ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో రైతాంగానికి మేలు: జగన్

రాష్టంలోని అన్ని జిల్లాల్లో 3450 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనిద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని...

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యతిన్చానున్నారు. తొలుత  పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌ లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన...

ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!

రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం ప్రధాని కలిసే అవకాశం ఉందని, అందుబాటులో ఉండాలంటూ...

సిఎంకు కురువ సంఘాల కృతజ్ఞతలు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఇప్పటివరకు మదాసి కురువ,...

విజయసాయికి ఏం సంబంధం?: సజ్జల

పొత్తులు పెట్టుకోవడం కోసం ఒక సాకు కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే తాము కలుస్తున్నామని...

Most Read