Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసి) కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసునుంచి ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో...

11న స్పైసెస్ పార్క్ ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 11న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.  యడ్లపాడు మండలం వంకాయలపాడు సమీపంలో ఐటిసి సంస్థ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల పార్కులో 6.2 ఎకరాల విస్తీర్ణంలో...

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ :  మంత్రి రజని

మంగళగిరిలోని ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోనే ఎయిమ్స్‌ లో మౌలిక సదుపాయాలు...

రెండేళ్ళల్లో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు : సిఎం

ధాన్యం కొనుగోలులో కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని...

ఆర్బీకేలపై వాలంటీర్ల పెత్తనం: గోరంట్ల ఆరోపణ

రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విఫలమవుతున్నాయని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఈ ఖరీఫ్ సీజన్...

నెల్లూరులో కిషన్ రెడ్డి టూర్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి సింహపురి ఎక్స్ ప్రెస్ రైలులో బయల్దేరి నేటి ఉదయం ...

ప్రధాని పర్యటనపై మంత్రి సమీక్ష

ఈనెల 11,12వ తేదీలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమీక్ష నిర్వహించారు....

ప్రజా సంకల్పయాత్రకు ఐదేళ్ళు పూర్తి

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. నాడు ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప...

ఉపాధి కల్పనలో పీఎల్ఆర్ జాబ్ సెంటర్ తోడ్పాటు  

పీఎల్అర్ జాబ్ సెంటర్ ద్వారా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పుంగనూరు నియోజకవర్గంతో పాటు  మూడు జిల్లాల పరిధిలో  యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు...

కేఏపాల్ ను పవన్ మరిపిస్తున్నారు: నాని

పవన్  కళ్యాణ్ ఏమైనా ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఇడుపులపాయకు హైవే వేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం వేయాలని, దానిపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు...

Most Read