Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

గంధం తనయుడికి సిఎం అభినందన

పర్వతారోహకుడు గంధం భువన్ జై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్‌ను ప్రపంచంలోనే అతి పిన్నవయసులో (8 సంవత్సరాల...

ప్రభుత్వ సలహాదారుగా డా. దత్తాత్రేయుడు

విశ్వవిఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారుగా నియమితులు కానున్నారు. డా. దత్తాత్రేయుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ఆక్వా రైతులకు మేలు: సిఎం జగన్

ప్రజలకు పౌష్టికాహారం అందించడం, స్థానిక వినియోగాన్నిపెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకే ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిగ్గా పంట చేతికి...

బిసిల్లో అన్ని కులాల అభివృద్ది ధ్యేయం: మంత్రి

కులాల మధ్య వత్యసాలు చూపకుండా బీసీలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన...

బురద ఆయనపైనే పడింది: సజ్జల

సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ పై ముందుకు వెళతామన్నారు. పారదర్శకత కోసం, అవకతవకలు...

బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డా. సుధ

బద్వేల్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య భార్య డా. సుధ పేరును సిఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల...

పారదర్శకంగా నష్టం అంచనా: కన్నబాబు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు సూచించారు.  ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తల , అధికారులు పర్యటించాలని ఆదేశించారు....

ఒక్క సంస్థ కూడా మూయడంలేదు: సురేష్

రాష్ట్రంలో ఒక్క విద్యాసంస్థను కూడా మూసివేయడంలేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్ తో పనిచేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం పలు...

ఇద్దరూ కలవడం ఆశ్చర్యం: సోము

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారత్ బంద్ లో రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకు కలవడం ఆశర్యకర విషయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. నేటి బంద్ పూర్తిగా విఫలమైందని,...

‘ధర్మపథం’కు సిఎం జగన్ శ్రీకారం

ధర్మప్రచారం ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శ్రీ...

Most Read