Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే…

ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న...

మార్గదర్శి కేసు: ఎండి శైలజకు నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు....

World Bank: మా సహకారం ఉంటుంది: ప్రపంచ బ్యాంక్ భరోసా

ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలిచిందని ప్రపంచబ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే తానో కౌమే ప్రశంసించారు. రాష్ట్రానికి రావడం...

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో తాజా...

పది కాదు, మీ ముగ్గురూ గెలవండి : అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర రెడ్డిలకు ఓటమి తప్పదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ముగ్గురూ...

Gurukul Trust: విశాఖ, పులివెందుల, తిరుపతిల్లో విద్యా సంస్థలు

రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు నేడు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌...

రాములోరి కల్యాణానికి సిఎంకు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది.  ఈ మేరకు వివాహ శుభపత్రికను  టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,...

జి 20 సదస్సుకు సర్వం సిద్ధం: రేపు విశాఖకు సిఎం జగన్

విశాఖపట్నంలో రేపు  మార్చి 28నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న జీ 20 సదస్సు వర్కింగ్ గ్రూప్ సదస్సుకు నగరం ముస్తాబైంది. జి-20 దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక జి...

మెదటి బేరం నాకే వచ్చింది: రాపాక

తనకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పదికోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని, అయితే దాన్ని తిరస్కరించానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణ చేశారు. అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన...

ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం: ఆనం

తన సస్పెన్షన్ అనేది సరైన రాజకీయ అవగాహన, స్పష్టత, ఆలోచన లేనివాళ్ళు చేసే పనిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. అసలు వివరణ తీసుకోలేదని, అసలు అడగలేదని చెప్పారు. మండలి ఎన్నికల్లో...

Most Read