Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మన సమస్య మాత్రమే కాదు: బుగ్గన

కరోనా కారణంగా రాష్ట్ర రాబడి తగ్గిపోయిందని, ఈ సమస్య ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినది మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ఆర్ధిక...

సుప్రీం ఆదేశాలు గౌరవించండి: లోకేశ్

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచనను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సూచించారు. పరీక్షలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర...

చంద్రబాబుది చిల్లర రాజకీయం : శ్రీరంగనాథరాజు

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు యత్నిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల పేరుతో మాన్సాస్ ట్రస్టుపై యాడ్ ఇప్పించింది చంద్రబాబేనని అయన ఆరోపించారు....

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై జగన్ హర్షం

వంశధారపై ట్రైబ్యునల్‌ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి స్వాగతించారు.  సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే నేరడి వద్ద వంశదారపై...

30న మంత్రి మండలి సమావేశం

జూన్ 30న, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ...

విశాఖ భూకబ్జాలపై విచారణ: సోము డిమాండ్

జగన్ పాలన అంటే కానుకలు ఇవ్వడం- అప్పులు తేవడంలాగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం విశాఖను తాకట్టుపెడుతున్నారని,...

బ్రహ్మంగారి మఠం : చర్చలు విఫలం

బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య నేడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ఓ ఏకాభిప్రాయానికి రావాలని ఇటీవల మంత్రి వెల్లంపల్లి ఇరు వర్గాలకు స్పష్టం...

మనసు కలచివేసింది : సిఎం జగన్

ప్రకాశం బ్యారేజ్ (సీతానగరం) గ్యాంగ్ రేప్ ఘటన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటివి  పునరావృతం కాకుండా గట్టి చర్యలు...

రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత నేడు

అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000...

అతి త్వరలో ఐటీ పాలసీ: మంత్రి గౌతమ్ రెడ్డి

రాష్ట్రంలో ఐ ఐ పాలసీని అతి త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని, ఈ నెల...

Most Read