Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర సర్వీసులకు భాస్కర్ భూషణ్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ డా. భాస్కర్ భూషణ్ ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ  చీఫ్ సెక్రటరీ  ఆదిత్య నాథ్ దాస్ శుక్రవారం...

ఆగస్టు 19 నుంచి ఎంసెట్

రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.  ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు ­19 నుంచి 25 వరకూ పరీక్షలు...

అతిగా మాట్లాడితే తాట తీస్తాం: కొడాలి నాని

ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ తాట తీస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.  జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తే తాము అంతకంటే ఎక్కువగానే తిడతామని...

మిల్కా సింగ్ మృతికి గవర్నర్, సిఎం సంతాపం

ప్రముఖ అథ్లెట్, పరుగుల రారాజు, ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతిపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కామన్ వెల్త్ గేమ్స్ లో...

గత పాలకుల వల్లే ఈ దుస్థితి: సిఎం జగన్

AP Job Calendar 2021 - 22 : ఓటుకు నోటు కేసు కోసం, లేని ప్యాకేజీ కోసం గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద...

ప్రభుత్వ లెక్కలు అంకెల గారడీ : యనమల

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసిన ఉద్యోగాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ...

నోరు అదుపులో పెట్టుకో :లోకేష్ కు కాటసాని హెచ్చరిక

నారా లోకేష్‌ ఒక బఫూన్‌ కంటే ఎక్కువ…జోకర్‌ కంటే తక్కువ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివర్ణించారు. పులి బిడ్డ పులి బిడ్డే, నక్క బిడ్డ నక్క బిడ్డనే...

చంద్రబాబు అనర్హుడు: విజయసాయి రెడ్డి

ప్రతిపక్ష నేతగా ఉండడానికి చంద్రబాబు అనర్హుడని వైఎస్సార్ సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాకు భయపడి రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రంలో తలదాచుకోవడం దుర్మార్గమని అన్నారు. ఎవరైనా మంచి చేస్తుంటే...

నీలకంఠాపురంలో  ఆలయాల ప్రతిష్ఠాపన

Neelakanthaapuram Temples Inauguration : అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, నూతన దేవాలయాల ప్రతిష్టాపన మహోత్సవాలు రేపటి నుంచి (శనివారం, జూన్ 19) ప్రారంభం కానున్నాయి. నీలకంఠాపురం  ఒక...

మల్లన్నను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం విచ్చేసిన జస్టిస్...

Most Read